Off The Record: తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయం రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. సంక్రాంతి పండగ సమయంలో హైదరాబాద్- విజయవాడ హైవే మీద విపరీతమైన రద్దీ ఉంటోంది. వాహనదారులు టోల్ ప్లాజాల దగ్గర గంటల కొద్దీ పడిగాపులు కాయాల్సి వచ్చి నరకం చూస్తున్నారు. ఆ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రతిపాదన చేసింది తెలంగాణ సర్కార్. పండగ టైమ్లో హైవే మీద టోల్ఫీజు వసూలును ఆపేసి.. వాహనాలను పూర్తిగా వదిలేయాలని, అప్పుడే ట్రాఫిక్ ఇబ్బందులు…
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలపై ఈ నెల 17 లోపు నిర్ణయం తీసుకుంటామని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. త్వరలో మాజీ సీఎం కేసీఆర్తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం అవుతారని చెప్పారు. బీసీ మూమెంట్ చాలా ఎక్కువగా ఉందని, ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారం బీసీ జనాభా చాలా తక్కువగా ఉందన్నారు. రీసర్వే చేస్తే కేసీఆర్, కేటీఆర్ కూడా పాల్గొంటారని తలసాని చెప్పుకొచ్చారు. ఈనెల 25న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల నేపథ్యంలో మాజీమంత్రి తలసాని…