హైదరాబాద్ నెక్లెస్ రోడ్ జలవిహార్ లో మున్నూరు కాపు ప్లీనరి సన్నాహక సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా మంత్రి గంగుల కమలాకర్ పాల్గొనగా.. ఎంపీ రవిచంద్ర, కాంగ్రెస్ నేత వీహెచ్, ఎమ్యెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, బొంతు రామ్మోహన్, మున్నూరు కాపు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఒకప్పుడు ఆ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పార్టీని ఇబ్బందుల్లో పడేశాయ్. ఇది తట్టుకోలేని ఆ నేత పార్టీలోంచి జంప్ అయ్యారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఐతే…గతంలో విభేదించిన నేతతోనే మళ్లీ పని చేయాల్సి రావటం ఆయనకు మింగుడుపడటం లేదు. ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చేందుకు ఏకంగా అధినేత జోక్యం చేసుకోవాల్సింది. ఇంతకీ…ఆ ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదిరినట్లేనా? తిరిగి పార్టీలోకి వచ్చినా…రవీందర్ సింగ్ సొంతంగానే కార్యక్రమాలు కరీంనగర్ జిల్లా బిఆర్యస్లో…