Paris Olympics 2024: భారతదేశానికి చెందిన అనుభవజ్ఞులైన టెన్నిస్ స్టార్లు రోహన్ బోపన్న, శ్రీరామ్ బాలాజీ ద్వయం పారిస్ ఒలింపిక్స్ 2024 లో మొదటి రౌండ్లోనే నిష్క్రమించారు. వారి నిష్క్రమణతో టెన్నిస్లో భారత్ సవాల్ ఒక్కరోజులోనే ముగిసింది. పారిస్ ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్, డబుల్స్లో భారత్ ఆటను మొదలు పెట్�