తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారాలైన ‘గద్దర్ అవార్డులను’ తెలంగాణ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవిని ప్రతిష్టాత్మకమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారం’ వరించింది. ఈ వార్త తెలియగానే మెగా ఫ్యామిలీతో పాటు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ గౌరవంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేనాని పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. Also Read :Sai Durgha Tej :మహిళల కోసం సాయి దుర్గ తేజ్ కొత్త పోరాటం.. ‘స్టాండ్ విత్…