France : ఫ్రాన్స్ లో తొలి రౌండ్ పార్లమెంట్ ఎన్నికలకు ఆదివారం భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఆ తర్వాత నాజీ యుగం తర్వాత తొలిసారిగా అధికార పగ్గాలు జాతీయవాద, తీవ్రవాద శక్తుల చేతుల్లోకి వెళ్లవచ్చని ఇప్పుడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇటలీలోని అపులియాలో జీ-7 సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ ఏడాదిలో ఇరువురు నేతల మధ్య ఇది రెండో సమావేశం. జీ7 సమ్మిట్ ఔట్రీచ్ సెషన్లో పాల్గొనడానికి ప్రధాని మోడీ ఈరోజు ముందుగానే ఇటలీలోని అపులియా చేరుకున్నారు. శుక్రవారం కార్యక్రమం సందర్భంగా పలువురు నాయకులను కలవనున్నారు. ప్రధాని మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రధానికి ఇదే తొలి విదేశీ…