Viral Video: ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా భారత్-నమీబియా మధ్య మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకు ఢిల్లీ లోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది. అయితే ఈ మ్యాచ్కు ముందు స్టేడియం లో ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 7.78mm స్లిమ్ డిజైన్, Dimensity 7100 ప్రాసెసర్తో ఫిబ్రవరి 18న రానున్న Infinix Note Edge 5G! ఈ వైరల్ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే..…
మీ పిల్లలకు చిప్స్ ప్యాకెట్స్ కొనిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. చిప్స్ ప్యాకెట్ పేలి ఓ బాలుడు కంటి చూపును కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. బలంగీర్ జిల్లాలో చిప్స్ ప్యాకెట్ పేలిన ఘటనలో ఎనిమిదేళ్ల బాలుడి జీవితంలో చీకట్లుకమ్ముకున్నాయి. టిట్లాగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని షాగర్డ్ఘాట్ గ్రామంలో సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో ఆ చిన్నారి ఒక కంటి చూపును కోల్పోయాడు. Also Read:US Iran Tensions: ఇరాన్పై దాడికి యూఎస్ సిద్ధం.. ఖతార్…