అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ "ఎరువుల జిహాద్" అనే కొత్త పదబంధాన్ని రూపొందించారు. ఇటీవల గౌహతిలో సహజ వ్యవసాయం అభివృద్ధి, అమలు కోసం జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “మా ఎన్నికల ప్రచారంలో “ఫెర్టిలైజర్ జిహాద్” కు వ్యతిరేకంగా పోరాడాలనే సంకల్పాన్ని తాము తెలియజేశామన్నారు.