Home
Fare Hike
Fare Hike News
-
Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్.. ఛార్జీల పెంపు..
Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్ తగిలింది. రైట్వే టికెట్ ఛార్జీలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. అన్ని రకాల రైళ్లలోని ఏసీ క్లాస్ లలో కిలోమీటర్ కు రూ.2 పైసలు పెంచారు. అలాగే నాన్ ఏసీలో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున ఛార్జీలు పెంచారు. ఆర్డినరీ సెకండ్ క్లాస్లో 500 కిలో మీటర్ వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి. 501 నుంచి 1500… -
Bengaluru Metro: ప్రయాణికులపై మెట్రో బాదుడు.. భారీగా పెరిగిన ఛార్జీలు
ప్రయాణికులపై బెంగళూరు మెట్రో ఛార్జీల బాదుడు వేసింది. ఫిబ్రవరి 8న ఒకేసారి భారీగా ఛార్జీలు పెంచేసింది. గరిష్ట ఛార్జీ రూ. 60 నుంచి రూ.90కి పెంచేసింది. -
Uber and Ola surge prices?: సడన్గా ఛార్జీలు పెంచుతోన్న క్యాబ్ కంపెనీలు..! ఇలా చేస్తే బెటర్..
క్యాబ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది వాటిని ఉపయోగిస్తున్నారు.. కార్లు ఉన్నవారు కూడా కారు తీయకుండా క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. బైక్లు ఉన్నవాళ్లు, లేనివారు కూడా చాలా సందర్భాల్లో వీటినే ఆశ్రయిస్తున్నారు.. ఉబర్, ఓలా వంటి రైడ్-హెయిలింగ్ సేవలు జీవితాలను సులభతరం చేశాయి. అవి సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉంటాయి.. అంతేకాదు దాదాపు 24/7 అందుబాటులో ఉంటాయి. ఓలా లేదా ఉబర్ ద్వారా క్యాబ్ను బుక్ చేసుకోవడం సాధారణ టాక్సీని తీసుకోవడంతో పోలిస్తే కొన్నిసార్లు చౌకగా…
తాజావార్తలు
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!