Railway Charges : రైల్వే ప్రయాణికులకు షాక్ తగిలింది. రైట్వే టికెట్ ఛార్జీలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. పెరిగిన ఛార్జీలు నేటి నుంచే అమల్లోకి వస్తాయని తెలిపింది. అన్ని రకాల రైళ్లలోని ఏసీ క్లాస్ లలో కిలోమీటర్ కు రూ.2 పైసలు పెంచారు. అలాగే నాన్ ఏసీలో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున ఛార్జీలు పెంచారు. ఆర్డినరీ సెకండ్ క్లాస్లో 500 కిలో మీటర్ వరకు సాధారణ ఛార్జీలే ఉంటాయి. 501 నుంచి 1500…
క్యాబ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది వాటిని ఉపయోగిస్తున్నారు.. కార్లు ఉన్నవారు కూడా కారు తీయకుండా క్యాబ్ బుక్ చేసుకుంటున్నారు.. బైక్లు ఉన్నవాళ్లు, లేనివారు కూడా చాలా సందర్భాల్లో వీటినే ఆశ్రయిస్తున్నారు.. ఉబర్, ఓలా వంటి రైడ్-హెయిలింగ్ సేవలు జీవితాలను సులభతరం చేశాయి. అవి సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉంటాయి.. అంతేకాదు దాదాపు 24/7 అందుబాటులో ఉంటాయి. ఓలా లేదా ఉబర్ ద్వారా క్యాబ్ను బుక్ చేసుకోవడం సాధారణ టాక్సీని తీసుకోవడంతో పోలిస్తే కొన్నిసార్లు చౌకగా…