ఇదివరకు మహా కవి శ్రీశ్రీ ‘నేను ఎక్క వలసిన రైలు ఒక జీవితకాలం లేటు’ అని అన్నారు. అయితే ఆయన ఎందుకు అలా.. ఏ సందర్భంలో అన్నారో తెలియదు కానీ… తాజాగా దానిని నిజం చేస్తూ.. ఓ ఉత్తరం పోస్ట్ చేసిన 121 ఏళ్ల తర్వాత చేరాల్సిన చోటుకి చేరుకుంది. ఈ ఉత్తరం రావడం ఆలస్యమైనా.. దాని వల్ల ఓ మంచి పని జరిగింది. బ్రిటన్ లో పోస్ట్ చేసిన ఉత్తరం 121 ఏళ్ల తర్వాత చేరిన…