హైదరాబాద్ నగరాభివృద్ధిలో మరో మైలురాయిగా నిలిచే శాస్త్రిపురం రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ROB) ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భాగ్యనగరంలోని ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వ్యూహాత్మక ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే ఈ గ్రేడ్ సెపరేటర్ను జాతికి అంకితం చేయనున్నారు. సికింద్రాబాద్ – ఫలక్నుమా – శివరాంపల్లి రైల్వే లైన్పై ఎల్సీ నెం.7 (LC No.7) వద్ద ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టారు. సుమారు 71 కోట్ల రూపాయల భారీ…