ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన డిగ్రీ అంశంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి మాటల దాడిని పెంచారు. దేశానికి నకిలీ డిగ్రీ ఉన్న ప్రధానమంత్రి అవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రధాని నరేంద్ర మోడీ విద్యార్హతలపై మరోసారి పరోక్షంగా విరుచుకుపడ్డారు.
Fake Degree case: ఓ వ్యక్తి ఫేక్ డిగ్రీలో ఏకంగా 30 ఏళ్ల పాటు ప్రభుత్వ ఉద్యోగం చేశాడు. చదివింది పదో తరగతి కానీ..ఏకంగా గెజిటెడ్ అధికారి హోదాను పొందాడు. చివరకు ఈ ఫేక్ బాగోతం బయటపడటంతో కోర్టు అతడికి శిక్ష విధించింది. నకిలీ డిగ్రీని సమర్పించి దాదాపుగా 30 ఏళ్ల పాటు గెజిటెడ్ అధికారి హోదాతో పనిచేసినందుకు