ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన మొదటి భార్య అనిత అనారోగ్యంతో చనిపోవడంతో తేజస్విని అనే యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆమె అసలు పేరు వైఘారెడ్డి కాగా, ఇద్దరి జాతకాలను బట్టి పేరును మార్చారని అంటారు. మొదటి భార్య అనిత మరణాంతరం దిల్ రాజు ఒంటరిగా ఉంటున్ననేపథ్యంలో అతనికి తోడుగా ఉండేందుకు జీవిత భాగస్వామి అవసరమని కుటుంబ సభ్యులు ఒత్తిడి చేయడంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ దంపతులకి ఓ బాబు కూడా…
పాక్తో యుద్ధం తర్వాత జరిగిన చర్చల్లో మనం ఒక షరతు పెట్టి ఉండాల్సిందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. సిక్కులు పవిత్రంగా భావించే కర్తార్పూర్ సాహిబ్.. మనకు దక్కాలని గట్టిగా అడిగి ఉండాల్సిందన్నారు.
Recykal Co-founder: వేస్ట్ అనే పదం వింటే చాలు.. అది దేనికీ పనికిరాదని మనం ముందే డిసైడ్ అయిపోతాం. అందుకే.. చెత్తను మన ఇంటికి దూరంగా విసిరికొడతాం. కానీ.. రీసైకల్ అనే సంస్థ.. వేస్ట్కి బెస్ట్ సొల్యూషన్స్ సూచిస్తోంది. వ్యర్థాల నిర్వహణకు కొత్త అర్థాన్ని చెబుతోంది.
Super Success Story: మనం ఎన్నో ఇంటర్వ్యూలు చూస్తుంటాం. చదువుతుంటాం. ఎన్నో సినిమాలు కూడా వీక్షిస్తుంటాం. కానీ.. ఈ ఇంటర్వ్యూ నిజంగా నమ్మశక్యం అనిపించదు. సినిమా స్టోరీకి ఏమాత్రం తీసిపోదు. ఇందులో అమ్మ సెంటిమెంట్ ఉంది. ఇది.. ‘నాన్నకు ప్రేమతో.. ’ లాంటి ఫీలింగ్ కలిగిస్తుంది. నభూతో నభవిష్యతి అనిపిస్తుంది.
Sid’s Dairy Farm: కల్తీ అనే మాట వినగానే మనకు వెంటనే పాలు గుర్తొస్తాయి. అంటే.. మనం నిత్యం వాడే పాలను ఏ స్థాయిలో కల్తీ చేస్తున్నారో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ప్రజారోగ్యంపై కాటు వేసే ఈ కల్తీ మహమ్మారిని మన దేశం నుంచి పారదోలాల్సిన అవసరం ఉందని కిషోర్ ఇందుకూరి అంటున్నారు.
CometLabs: ప్రతి కంపెనీలోనూ సరైన ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవటం అనేది చాలా కీలకమైన ప్రక్రియ. ఈ మేరకు రెజ్యూమ్లను ఆహ్వానించటం, వాటిని స్క్రుటినైజ్ చేయటం, షార్ట్ లిస్ట్ ప్రిపేర్ చేయటం తదితర దశలు ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తైతే.. ఫైనల్గా ప్రతిభావంతులను ఎంపిక చేయటం మరో ఎత్తు.
Best Food @ Millet Mantra: ఈ రోజుల్లో షుగర్, బీపీ వస్తే తప్ప ఆరోగ్యం గురించి పట్టించుకునేవారు అరుదుగా ఉంటారు. ఎక్కువ మంది రోజుకు మూడు పూటలు వరి అన్నమే తింటున్నారు. కొంతమంది టిఫిన్లు చేయటం ద్వారా రైస్ని రెండు పూటలకి పరిమితం చేసుకుంటున్నారు.
Pragati CEO Paruchuri Narendra Exclusive interview: ప్రపంచంలోని కీలకమైన పరిశ్రమల్లో ప్రింటింగ్ ఇండస్ట్రీ ఒకటి. ఆదాయంపరంగా టాప్-5లో కొనసాగుతోంది. ఇందులో ఇండియా కూడా విశేషంగా రాణిస్తోంది. మన దేశంలో మొత్తం రెండున్నర లక్షల ప్రింటింగ్ కంపెనీలున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రగతి ఆఫ్సెట్ ప్రైవేట్ లిమిటెడ్ తనదైన చెరిగిపోని ముద్ర వేసింది. అత్యత్తమ నాణ్యతకు మారుపేరుగా నిలుస్తూ 60 ఏళ్లుగా తిరుగులేని సేవలందిస్తోంది.
Uma Devi Chigurupati Exclusive Interview: ఉమా దేవి చిగురుపాటి.. విజయవంతమైన మహిళాపారిశ్రామికవేత్త. ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును ఒక్కసారి కాదు ఏకంగా రెండు సార్లు సొంతం చేసుకున్నారు. గ్రాన్యూల్స్ ఇండియా అనే సంస్థకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ కంపెనీలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మరియు హ్యూమన్ రిసొర్సెస్ విభాగాలను ముందుండి సమర్థంగా నడిపిస్తున్నారు.