హుజరాబాద్ ఉప ఎన్నిక కోసం మండల ఇంచార్జ్ లను ప్రకటించింది బీజేపీ. హుజురాబాద్ టౌన్ ను ఇంచార్జ్ గా ఎమ్మెల్యే రఘునందన్ రావును నియమించగా హుజూరాబాద్ రూరల్ కు రేవూరి ప్రకాష్ రెడ్డి, జమ్మికుంట కు ఎంపీ అరవింద్.. జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావు ను నియమించింది. అలాగే వీణవంక- మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఇల్లంతకుంట- మాజీ ఎంపీ సురేష్ రెడ్డి కమలాపూర్- మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను…
వరంగల్ జిల్లా కమలాపూర్ చేరుకున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్… స్థానిక శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు నిర్వహించిన అనంతరం హుజూరాబాద్ బయలు దేరిన ఈటల… అక్కడ జరిగే ప్రెస్ మీట్ లో పాల్గొననున్నారు. హుజూరాబాద్ లో నియోజక వర్గంలోని ప్రజాప్రతనిధులు అభిమానులను కలువనున్న ఈటల… అక్కడ ఏం మాట్లాడుతారు అనేది ఆసక్తికంగా మారింది. అయితే ఈటలను మంత్రి వర్గం నుండి తొలగించినప్పటి నుండి ఆయన ఏం చేస్తారు.. ఏ రకమైన నిర్ణయం…