ఎలక్ట్రిక్ వాహనాలకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. తక్కువ ఖర్చుతో ప్రయాణం చేసే వీలుండడంతో ఈవీలకు ప్రాధాన్యత పెరిగింది. బెస్ట్ రేంజ్, లేటెస్ట్ ఫీచర్లు ఉండడంతో ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులను కొనుగోలు చేస్తున్నారు. ఈవీ తయారీ కంపెనీలు సైతం 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ రేంజ్ ఉన్న స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఈవీలను వాడే సమయంలో తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇవి రేంజ్ పై ప్రభావం చూపిస్తుంటాయి. రేంజ్ పెంచుకోవాలనుకుంటే ఏం చేయాలో ఇప్పుడు…
Green Power : 2030 నాటికి 20 గిగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యమని, గ్రీన్ పవర్ ఉత్పత్తికి ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నాంమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. 2030 నాటికి 20 గిగా వాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తి లక్ష్యంగా ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. పునరుత్పత్తి (గ్రీన్ పవర్) విద్యుత్ రంగం దిశగా రాష్ట్రం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. డిసెంబర్…
CM Chandrababu : రాష్ట్రంలో ఎనర్జీ ఎఫిషియన్సీ కార్యక్రమాలపై ఆ సంస్థ ప్రతినిధులు, అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సచివాలయంలో సమీక్ష చేశారు. రాష్ట్రంలోని వివిధ గ్రామ పంచాయితీల్లో వీధి దీపాల నిర్వహణకు రూ.100 కోట్లు, పట్టణ ప్రాంతాలకు రూ.50 కోట్లను విడుదల చేయాలని సీఎం ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇంధన వాడాకాన్ని తగ్గించేందుకు నూరు శాతం ఎల్ఈడి దీపాలను వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేయడంతో…