కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు బోనస్ లను అందిస్తుంటాయి. మరికొన్ని కంపెనీలు మంచి గిఫ్ట్స్ ను ఇస్తుంటాయి. కంపెనీ వృద్ధిలో భాగమైన ఉద్యోగులను కుటుంబ సభ్యుల్లాగా భావిస్తుంటారు. ఇదే విధంగా ఓ కంపెనీ యజమాని ఉద్యోగుల పట్ల గొప్ప మనసు చాటుకున్నారు. వచ్చిన లాభాల్లో అధిక భాగం ఉద్యోగులకు పంచారు. ఏకంగా రూ. 240 కోట్లు బోనస్ గా పంపిణీ చేశారు. అతను ఎవరో కాదు చైనీస్ బాస్ తన కంపెనీ లాభాలలో మూడింట రెండు వంతులను…
రానికి చెందిన ప్రముఖ సంస్థ ముకుంద తమ రెండవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఉద్యోగులకు ప్రత్యేకంగా వాహనాలను బహుకరించింది. ఈ సందర్భంగా 20 మంది ఉద్యోగులకు ద్విచక్ర వాహనాలు, ఇద్దరు ఉద్యోగులకు హై-రేంజ్ కార్లు అందజేశారు. బేగంపేటలో నిర్వహించిన వేడుకల్లో సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ నికిత రెడ్డి వాహనాలను ఉద్యోగులకు అందించారు. అలాగే, ఉద్యోగుల కృషిని గౌరవిస్తూ ఒక నెల వేతనంతో కూడిన చెక్కులను బహుమతిగా ఇచ్చారు. వేడుకల్లో ముకుంద యాజమాన్యం ఉద్యోగులను ప్రత్యేకంగా సన్మానించగా,…