ఎలక్ట్రిక్ వెహికల్స్ కు ప్రియారిటీ పెరుగుతోంది. ఛార్జింగ్, రేంజ్ విషయంలో వాహనదారులు ఆచితూచి వ్యవహరించి ఎక్కువ రేంజ్ ఇచ్చే కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ కు చెక్ పెట్టేందుకు BYD కొత్త టెక్నాలజీ తీసుకొచ్చింది. చైనాకు చెందిన ప్రఖ్యాత కార్ల కంపెనీ BYD, ఒక వినూత్న ఛార్జింగ్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. ఎలక్ట్రిక్ వాహనం కొనడానికి సంకోచించే వారికి ఇది ఉపశమనం కలిగిస్తుంది. వాహనం ఛార్జ్ కావడానికి సమయం పడుతుందని లేదా బ్యాటరీ మధ్యలో అయిపోతుందనే…
ఎలక్ట్రిక్ కార్లను యూజ్ చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ప్రయాణ ఖర్చు తక్కువ, హైటెక్ ఫీచర్స్, సౌకర్యవంతంగా ఉండడంతో ఈవీ కార్లను కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆటో మొబైల్ కంపెనీలు సరికొత్త మోడల్స్ ను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. MG మోటార్స్ 2025లో MG సైబర్స్టర్ అనే ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ కారును విడుదల చేసింది. ఈ కారు ప్రారంభించినప్పటి నుండి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. రిలీజైన 6 నెలల్లోనే.. ఎంజీ సైబర్స్టర్ రికార్డ్ బ్రేకింగ్ సేల్స్ తో…