ముస్లింలకు ప్రధాని మోడీ ఈద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ సమాజంలో ఆశ, సామరస్యం, దయ, స్ఫూర్తిని పెంపొందించాలన ఆకాంక్షించారు. అన్ని ప్రయత్నాల్లో ఆనందం, విజయం కలుగుగాలని ఎక్స్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
భారత దేశం సర్వమతాల సమ్మేళనం. ఈ ఒక్క దేశంలోనే అందరు అన్ని పండుగలు కలిసి జరుపుకుంటారు. ఇక తాజాగా నేడు రంజాన్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా నామమాత్రంగా పండుగ జరుపుకున్న ముస్లిం సోదరులు ఈ ఏడాది సంబరాలను అంబరాన్ని అంటిస్తున్నారు. ఇక ముస్లిం సోదరలకు నెటిజన్లతో పాటు సినీ సెల�
ముస్లింలు అత్యంత్య పవిత్రంగా భావించే రంజాన్ పండుగ ఈరోజు. ఈ సందర్భంగా చాలామంది ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ముస్లిమ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి, మోహన్ బాబు, ఎన్టీఆర్, మహేష్ బాబు ముస్లిం సోదరులను విష్ చేస్తూ ట్వీట్లు చేశారు. తాజాగా నటసింహం నందమూరి బాలకృష్ణ రంజాన్ �