Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు.
Raj Kundra : ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రాకు సంబంధించిన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) జప్తు చేసింది. పీఎంఎల్ఏ చట్టం 2002 కింద రూ.97.79 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను అటాచ్ చేసింది.
Jharkhand : భూ కుంభకోణంలో జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కష్టాలు ఆగడం లేదు. ఈ కేసులో పార్టీ అతిపెద్ద నేత, మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తొలిసారిగా అరెస్టయ్యారు. దాదాపు 75 రోజులుగా జైలులో ఉన్నాడు.
నిద్రించే హక్కు మానవ ప్రాథమిక అవసరం అని, దానిని (నిద్రించే హక్కు) ఉల్లంఘించలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. ఇటీవల ఓ వ్యక్తి విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వ్యవహరించిన తీరుపై బాంబే హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో న్యాయమూర్తులు రేవతి మోహితే, దేరే, మంజుషా దేశ్ పాండేలతో కూడిన ధర్మాసనం ఈడీపై మండిపడింది. మనీలాండరింగ్ కేసులో గత ఏడాది ఆగస్టులో గాంధీధామ్ నివాసి రామ్ కొతుమల్ ఇస్రానీ (64)ని ఈడీ అరెస్టు చేసింది.…
Bhagwant Mann: పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఈ రోజు తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ని కలుసుకున్నారు. కేజ్రీవాల్ని జైలులో ఉగ్రవాదిలా చూస్తున్నారని అన్నారు.
ED Raids : రేషన్ కుంభకోణం కేసులో కోల్కతాలోని ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) కీలక చర్యలు చేపట్టింది. టీఎంసీ ప్రభుత్వంలోని మాజీ మంత్రి (ఆహారం, సరఫరా) జ్యోతిప్రియ మల్లిక్, ఆమె సమీప బంధువులకు చెందిన సుమారు 50.47 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేశారు.
ఢిల్లీ మద్యం కేసులో తీహార్ జైల్లో ఉన్న మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆయన అభ్యర్థించారు
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగలింది. తీహార్ జైల్లో ఆమెను సీబీఐ అరెస్ట్ చేసింది. ఇటీవలే లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు..