Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్దేవ్రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో…
ప్లాస్టిక్ వస్తువులు పర్యావరణాన్ని ఎంతగా కాలుష్యం చేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ప్లాస్టిక్ ను వీలైనంత వరకూ తగ్గించాలని ప్రపంచంలోని అన్ని దేశాలు తగిన కార్యాచరణతో ముందుకెళ్తున్నాయి. మన దేశంలో కూడా ప్లాస్టిక్ వినియోగం చాలా ఎక్కువ. అయితే ఈ సవాలును అధిగమించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ ప్లేట్లు, గ్లాసుల స్థానంలో పేపర్ గ్లాసులను వినియోగించేలా ప్రోత్సహిస్తున్నారు. అలాగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు అందుకు పర్యావరణ హితమైన వస్తువును వినియోగించేందుకు జనాలకు కూడా మొగ్గుచూపుతున్నారు.. ఈక్రమంలో…