Experium Eco Park: ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో ఎక్స్పీరియం పార్క్ ప్రారంభం.
- ఎక్స్పీరియం పార్క్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్దేవ్రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 25,000 జాతులకు చెందిన మొక్కలను సేకరించి నాటారు. అర్జెంటీనా, ఉరుగ్వే, మెక్సికో, సౌత్ అమెరికా, స్పెయిన్, ఇటలీ, న్యూగినియా, ఆస్ట్రేలియా, థాయ్లాండ్, ఇండోనేషియా, మలేషియా వంటి అనేక దేశాల నుంచి అరుదైన మొక్కలు, చెట్లు, రకాల స్టోన్స్, అందమైన శిలలను జాగ్రత్తగా సేకరించి గార్డెన్ను అందంగా తీర్చిదిద్దారు.
Also Read: Supreme Court: ఒక్కమాట కూడా వినకుండా చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ కొట్టివేత.. సుప్రీం తీవ్ర ఆగ్రహం
Also Read
- Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
- Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
- CM Chandrababu: తీరం మనదే.. బోటు మనదే.. వేట కూడా మనదే.. ఎవరైనా వస్తే వేటాడుతాం.. వెంటాడుతాం..
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
ఈ అద్భుత పార్కును తీర్చిదిద్దేందుకు సుమారు రూ. 150 కోట్లు ఖర్చు చేసింది ప్రభుత్వం. ఒక్కో ఆకారానికి రూ. 5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వ్యయం చేశారు. పార్కులో ఏర్పాటు చేసిన ఇండియాలోనే అతిపెద్ద హంపీ థియేటర్ 1,500 మంది కూర్చునే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అలాగే 30 అడుగుల ఎత్తులో 20 స్టెయిన్లెస్ స్టీల్ శిల్పాలను ప్రత్యేక ఆకర్షణగా రూపొందించారు. రూ. 50 కోట్ల వ్యయంతో 12 ఎకరాలలో మ్యాన్మేడ్ బీచ్ ప్రత్యేకంగా రూపొందించారు. నూతన వధూవరులకు, ఫొటోగ్రఫీ ప్రేమికులకు ప్రీ వెడ్డింగ్, ఫొటోషూట్ లకు ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎక్స్పీరియం పార్క్ తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే కాకుండా, దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఇది హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే అద్భుత ప్రకృతి కోవెలగా నిలవనుంది.
తాజావార్తలు
-
Global Internet Disruption: ఇరాన్ వ్యాఖ్యలతో కొత్త టెన్షన్..! ఇంటర్నెట్ స్తంభించిపోతుందా..? భారత్కు ముప్పు తప్పదా..?
-
Salman Khan: ఒంటరితనం పోస్ట్ వెనుక అసలు నిజం చెప్పిన సల్మాన్ ఖాన్..
-
US Cuba Drone Tension: ఇరాన్కు తీసిపోని క్యూబా.. అమెరికా దాడి చేస్తే భారీ రక్తపాతమే!
-
Hyderabad Horror: సినిమా షూటింగ్ పేరుతో దారుణం.. యువతిపై ఇద్దరు యువకుల అత్యాచారం!
-
Peddi : ‘పెద్ది’ ట్రైలర్పై రిషబ్ శెట్టి ప్రశంసలు..!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!