హైదరాబాద్ & సికింద్రాబాద్ లోక్ సభ స్థానాలకు ఆయా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎం మిషన్ లు & పోలింగ్ సిబ్బంది చేరుకున్నారు. క్రిటికల్ ఏరియాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలిస్తున్నారు ఆయా జోన్ల డీసీపీలు. ఈ సందర్భంగా ఎన్టీవీతో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మాట్లాడుతూ.. ఈస్ట్ జోన్ లో సమస్యత్మక సునితమైన ప్రాంతాలు ఉన్నాయని, ఈస్ట్ జోన్ లో 225 లోకేషన్ లో మొత్తం 539 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయన్నారు గిరిధర్. వీటిలో 46 క్రిటికల్ పోలింగ్…