భారతదేశంలో క్యాన్సర్ ఒక పెద్ద, తీవ్రమైన ప్రజారోగ్య సంక్షోభంగా మారుతోంది. 2045 నాటికి దేశంలో కొత్త క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటా 1.5 మిలియన్ల నుండి 2.45 మిలియన్లకు పెరుగుతుందని అంచనా. అందువల్ల, చికిత్సపై మాత్రమే దృష్టి సారించిన విధానం సరిపోదు. సకాలంలో స్క్రీనింగ్, నివారణ, ముందస్తు గుర్తింపు జాతీయ ఆరోగ్య వ్యూహంలో కేంద్రంగా మారాలి. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఇండియన్ క్యాన్సర్ సొసైటీ (ICS) మాట్లాడుతూ, రోగులు ఖరీదైన చికిత్స మాత్రమే ఆప్షన్…
MCED Blood Test Detects Cancer Early: ప్రజలను రోజురోజుకు క్యాన్సర్ విస్పోటనం కలవరపెడుతోంది. ఈ మహమ్మారి ప్రజారోగ్యానికే గండంగా మారుతోంది. గడిచిన అయిదేళ్లలో తెలుగు రాష్ట్రాల్లోనూ చాప కింద నీరులా విస్తరిస్తూ ప్రాణాలు తీసేస్తున్నాయి రకరకాల క్యాన్సర్లు. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పార్లమెంట్కు తెలిపిన గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో క్యాన్సర్ల కేసుల సగటు పెరుగుదల 11.55 శాతంగా ఉంది. ఏపీలో 9%, తెలంగాణలో 10 శాతం చొప్పున కేసులు పెరుగుతున్నాయి.…