Earphones: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ తమ స్మార్ట్ ఫోన్లతో బిజీగా ఉంటున్నారు. ప్రయాణిస్తున్నప్పుడు లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు తమ చెవుల్లో ఇయర్ఫోన్లు పెట్టుకుని బిగ్గరగా సంగీతం వినడానికి లేదా సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడానికి ఇష్టపడతారు.
బీహార్లోని గోపాల్గంజ్ జిల్లాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. 3 అడుగుల భూమి విషయంలో ఓ వ్యక్తిని చితకబాది.. అనంతరం చెవి కోసేశారు. గ్రామానికి చెందిన కొందరు బడా బాబులు తన భూమిని కబ్జా చేసేందుకు యత్నించారు. దీంతో బాధితుడు నిరసన తెలపడంతో అతనిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు.