భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో రెండో మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో రెండో రోజు ఆట వర్షం కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. తొమ్మిదేళ్ల తర్వాత ఇండియాలో ఈ పరిణామం చోటు చేసుకుంది.
భువనేశ్వర్-ఢిల్లీ విస్తారా విమానం టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల తర్వాత, విండ్ షీల్డ్ దెబ్బతినడంతో బుధవారం బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఈరోజు ఒడిశాలోని అనేక ప్రాంతాలను తాకిన వడగండ్ల వానలో విమానం విండ్ షీల్డ్ పగుళ్లు ఏర్పడ్డాయని ప్రాథమిక నివేదికలు సూచిస్తున్నాయి. భువనేశ్వర్ విమానాశ్రయం డైరెక్టర్ ప్రసన్న ప్రధాన్ ఈ సంఘటనను ధృవీకరించారు. విండ్ షీల్డ్ కాకుండా., విమాన నిర్మాణంలోని మరికొన్ని భాగాలు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. విమానం మధ్యాహ్నం 1:45…