వరి సాగుపై సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామా రెడ్డి ఇటీవల వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వరి వేస్తే ఉరేనని… వరి విత్తనాలు అమ్మితే… ఫర్టిలైజర్ షాపులపై చర్యలు తప్పవని సినిమా రేంజ్ లో వార్నింగ్ ఇచ్చారు సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి. అయితే..కలెక్టర్ వెంకట్రామారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. అటు ప్రతి పక్ష కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలు కూడా తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలోనే… సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి వ్యాఖ్యలకు…