Drone Cameras At Ganesh Immersion: నేడు హైదరాబాద్ మహానగరంలో దేదీవ్యమానంగా గణేష్ నిమజ్జనం కార్యక్రమం జరుగుతోంది.. హైదరాబాద్ మహానగరంలో అనేక రోడ్లు జన సంద్రంతో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెక్రటేరియట్, తెలుగు తల్లి రోడ్డులో ఇసుక వేస్తే రాలనంత జనాలు ఉన్నారు. ఇక మరోవైపు మీడియా కూడా గణేష్ నిమజ్జనాన్ని కవర్ చేసేందుకు తెగ ప్రయత్నాలు చేస్తోంది. వీటితోపాటు ప్రజల రక్షణకు సంబంధించి పోలీసుల సెక్యూరిటీ డ్రోన్స్ కూడా ఆకాశంలో నిరంతరం వాటి పని చేస్తున్నాయి. ఎలాంటి…
తునికాకు సేకరణ కోసం అడవిలోకి వెళ్లి మిస్ అయిన మహిళ ఆచూకీ లభించింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం సుబ్బక్కపల్లికి చెందిన బండారు శిరీష గత రెండు రోజుల క్రితం తునికాకు సేకరణకు వెళ్లి అడవిలో వెళ్లింది. అయితే ఆమె కనిపించకుండా పోయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ కెమెరా తో గాలింపు చేపట్టారు. ఈరోజు ఉదయం భూపాలపల్లి మండలం ఆముదాలపల్లి శివారు అడవి ప్రాంతంలో పోలీసులు ఆమెను గుర్తించారు. నీరసంగా ఉండడంతో భూపాలపల్లి ఏరియా…