వరుస ప్లాపుల్లో ఉన్న పూజా హెగ్డే రెమ్యునరేషన్ తగ్గించుకుంటుందా అంటే ఔననే వార్తలు టాలీవుడ్లో సర్క్యులేట్ అవుతున్నాయి. అలా వైకుంఠపురం తర్వాత రెమ్యునరేషన్ పెంచేసింది బుట్టబొమ్మ. ఒక్కో సినిమాకు కోటిన్నర నుండి మూడు కోట్ల వరకు డిమాండ్ చేసిందని టాక్. మేడమ్ శాలరీ పెంచేయడంతోనే తెలుగు ఫిల్మ్ మేకర్స్ దూరం పెట్టేశారన్న వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు దుల్కర్ సినిమా కోసం మేడమ్ తగ్గించుకుందంట. Also Read : Peddi : పెద్ది సినిమాకు యాక్షన్ కొరియోగ్రాఫర్ గా బాలీవుడ్…
“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్” తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే, తరువాత వచ్చిన “రాధేశ్యామ్”, “ఆచార్య” సినిమాలు ఊహించని రిజల్ట్ ఇవ్వడంతో, తర్వాత కొంతకాలం టాలీవుడ్ కి దూరమైంది. దీంతో పూజా హగ్డే మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపిస్తుందా. లేదా అన్న డౌట్ కూడా వచ్చింది. కానీ కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ “కూలీ” సినిమాలోని “మోనికా” సాంగ్ తో పూజా మరోసారి స్పాట్లైట్లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవ్వడంతో పూజా పేరు మళ్లీ టాలీవుడ్లో…
ఏ మూహుర్తాన లక్కీ భాస్కర్ సినిమాలో నటించాడో కానీ దుల్కర్ సల్మాన్ను లక్కీ హీరోగా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. అయితే ప్లాప్ భామలు కూడా దుల్కర్ ని లక్కీ స్టార్గా ఫీలవుతున్నట్లున్నారు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు దుల్కర్ పైనే భారం మోపారు. గుంటూరుకారం మూవీలో అవకాశం చేజారిన తర్వాత ముంబై చెక్కేసిన పూజా హెగ్డే ఇప్పుడు దుల్కర్ 41తో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్గా స్టార్టైన ఈ మూవీ సెట్లోకి…