డాక్టర్స్ డే సందర్బంగా ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరనా సమయంలో వైద్యులు చేసిన సేవలను కొనియాడారు. వైద్యసదుపాయాలను మెరుగుపరిచామని ప్రధాని మోడి పేర్కొన్నారు. కరోనా రోగులకు చికిత్స అందిస్తూ అనేక మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కరోనా మహమ్మారిని ఎదుర్�
నేడు “నేషనల్ డాక్టర్స్ డే”. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్నారు. నిజమైన హీరోలు డాక్టరేనని తెలుపుతూ స్టార్ హీరోలంతా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 1న “జాతీయ వైద్యుల దినోత్సవం”గా జరుపుకుంటారు. వైద్యులు మానవాళి కోసం చేస్తు�