మీర్పేట్ మాధవి హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.. డీఎన్ఏ రిపోర్టు పోలీసుల వద్దకు చేరుకుంది.. మాధవిని తన భర్త హత్య చేసి ముక్కలుగా నరికి.. ఉడకబెట్టి ఎముకలను పొడిగా చేసి చెరువులో పారేసినట్లు తేలింది. భర్త, మాజీ ఆర్మీ అధికారి గురుమూర్తి ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఇంట్లో దొరికిన టిష్యూస్ ఆధారంగా ఈ కేసులో పోలీసులు గురుమూర్తిని అరెస్ట్ చేశారు. క్లుస్ టీం ఇచ్చిన టిష్యూస్ ని డీఎన్ఏ కోసం పంపారు.
DNA Report : తండ్రిగా భావించి 27 ఏళ్లుగా 'నాన్న' అని పిలుస్తున్న యువకుడు తర్వాత డీఎన్ఏ రిపోర్టులో బయటపడ్డ నిజం తెలిసేసరికి అపస్మారక స్థితిలో పడిపోయాడు. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం.. యువకుడి పేరు రైస్ విలియమ్స్. ఇప్పుడు 27 ఏళ్ల వయసులో వారిని పెంచుతున్న వ్యక్తి అతని తండ్రికాదని తెలుసుకున్నారు.