ఆదోని పట్టణంలోని 34 వ వార్డు సచివాలయ మహిళ పోలీసుగా దివ్య (26) విధులు నిర్వహిస్తోంది. కాగా దివ్య ఈ నెల 15న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్ కాన్పు కావడంతో అనారోగ్యానికి గురైంది. 15 రోజులు గడవకముందే దివ్య ప్రాణాలు కోల్పోయింది. దివ్య మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అయితే దివ్య మృతికి బదిలీల కౌన్సెలింగ్లో తీవ్ర జాప్యం జరగడమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. Also Read:Regina Cassandra : సొగసుల వల…
సెన్సేషనల్ ఫిల్మ్ మేకర్ సుకుమార్ మరియు అతని భార్య తబిత సుకుమార్ సోషల్ మీడియాలో ఓ హృదయపూర్వక పోస్ట్ను షేర్ చేసారు. దర్శకుడి భార్య అన్నాక భర్త సినిమాకు చెందిన ఏవో సినిమా అప్ డేట్స్ పోస్ట్ చేస్తారు కదా అందులో ఏముంది అని అనుకోకండి . స్వతాహాగా లెక్కల మాస్టర్ అయిన సుకుమార్ దర్శకుడిగా మారారు. ఆయన శ్రీమతి తబిత సుకుమార్ కూడా పలు సినిమాలను ప్రజెంట్ చేస్తూ ఇంస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతున్నారు. Also Read…
Tamannaah Bhatia Stree 2 Song Aaj Ki Raat Out: మిల్కీ బ్యూటీ తమన్నా.. గురించి సగటు సినీ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన యాక్టింగ్, డాన్స్ లతో అనేకమంది ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది. హీరోయిన్, సపోర్టింగ్ రోల్, స్పెషల్ అప్పీరెన్స్ ఇలా ఏదైనా సరే తమన్న తన స్థాయికి తగ్గట్టుగా ప్రూవ్ చేసుకుంటుంది. ప్రేక్షకులను మెప్పించడానికి తన వంతు పూర్తి ప్రయత్నాన్ని చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం తమన్న బాలీవుడ్లో…
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లికూతురు సంబంధించిన ఉదాంతం బయటకు వచ్చింది. ఓ మహిళ ఇప్పటివరకు 50 మందిని పెళ్లి చేసుకొని ఆపై ఎవరికి చెప్పకుండా అందిన కాడికి డబ్బు, నగలతో ఉడాయించేది. అయితే తాజాగా ఓ వ్యక్తిని కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయగా అనుమానం వచ్చిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. Heavy Rains :…