Cheating Lady : నిత్య పెళ్లి కూతురు.. 40 ఎళ్ళ దాటినా పెళ్ళి కాని ప్రసాద్ లే సంధ్య మెయిన్ టార్గెట్ …
- తమిళనాడులో 50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు.
- బాధితుల్లో ఓ డీఎస్పీ ఓ ఎస్ఐ సహా ఫైనాన్షియర్లు యువకులు.. ప్రశ్నిస్తే నగ్నంగా ఉన్న ఫోటోలు బయట పెడుతానని బెదిరింపు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఓ నిత్య పెళ్లికూతురు సంబంధించిన ఉదాంతం బయటకు వచ్చింది. ఓ మహిళ ఇప్పటివరకు 50 మందిని పెళ్లి చేసుకొని ఆపై ఎవరికి చెప్పకుండా అందిన కాడికి డబ్బు, నగలతో ఉడాయించేది. అయితే తాజాగా ఓ వ్యక్తిని కూడా ఇలా చేయడానికి ప్రయత్నం చేయగా అనుమానం వచ్చిన అతడు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటకు వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఒకసారి పరిశీలిస్తే..
Heavy Rains : హిమాచల్ నుంచి అస్సాం వరకు వరద బీభత్సం.. యూపీలో 13 మంది మృతి
Also Read
- IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Thalliki Vandanam Status : తల్లికి వందనం స్టేటస్.. 2 నిమిషాల్లో చెక్ చేయండి ఇలా.!
తమిళనాడులో 50 మందిని పెళ్లి చేసుకున్న ఓ నిత్య పెళ్లికూతురు ఉదాంతం వెలుగులోకి రావడంతో ప్రజల ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. ఈ నిత్య పిల్ల కూతురు యువకులు, వ్యాపారవేత్తలతో పాటు, మాములు వ్యక్తులతో పాటు ఏకంగా పోలీస్ లలో ముగ్గురిని కూడా ఇలా మోసం చేయడంతో ఇప్పుడు ఈ విషయం వైరల్ గా మారింది. ఓ డిఎస్పి, ఓ ఎస్ ఐ లాంటి స్థానాల్లో ఉన్న పోలీసులను కూడా ఈవిడ బురిడీ కొట్టించింది. తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని తిరుపూర్ ప్రాంతానికి చెందిన 35 సంవత్సరాల యువకుడికి పెళ్లి కాకపోవడంతో వారు పెళ్లికూతురు కోసం అనేక వెబ్సైట్లో శోధిస్తున్నారు. ఇదే సమయంలో ” ద తమిళ్ వే ” అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పరిచయం చేసుకొని వివాహం చేసుకున్నాడు. ఈ విషయంలో పెళ్ళికొడుకు తండ్రి తల్లి తండ్రులు కూడా అతనికి మద్దతుగా నిలిచారు. అయితే ఈ విషయంపై మొదటి రాత్రి తర్వాత సంధ్య ప్రవర్తనలో తేడా రావడంతో ఆవిడ ఆధార్ కార్డును పరిశీలించారు భర్త కుటుంబ సభ్యులు. అక్కడ ఆధార్ కార్డులో వయసుతోపాటు తన భర్త పేరు ఉండడంతో ఆశ్చర్యపోయిన సదరు యువకుడు, తల్లిదండ్రులు వెంటనే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు అందించారు. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు పూర్తి వివరాలను తెలిపారు.
Sim Cards : సిమ్ కార్డులను ఇష్టమొచ్చినట్లు వాడేస్తున్నారా.. జైలుకు పోతారు జాగ్రత్త
ఇందులో భాగంగానే.. ఆవిడ అనేకమందితో వివాహం జరిగిన తర్వాత మొదటి రాత్రి గడిచాక వారితో గొడవపడి ఇంట్లోనే డబ్బులు అలాగే నగలతో పరారు అవుతుందని పోలీసులు కనుగొన్నారు. ఇలా జరిగిన తర్వాత కుటుంబ పరువు పోతుందని ఆమెతో పెళ్లి జరిగిన వ్యక్తుల కుటుంబ సభ్యులు మౌనంగా ఉండిపోతున్నారు. ఒకవేళ ఆ విషయం పై ప్రశ్నిస్తే నగ్నంగా ఉన్న ఫోటోలను బయటపెడతానని బెదిరింపులకు దిగేదని., అలా ఏకంగా 50 మంది వరకు మోసం చేసిందని పోలీసులు తెలిపారు. అయితే ఇలా మోసం చేస్తున్న సమయంలో ఒక్కో పెళ్లికి.. ఒక్కొక్క పేరుతో సంధ్య మగవారిని బుట్టలో వేసుకునేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తిరుపూరు పోలీసుల అదుపులో సంధ్య ఉంది.
తాజావార్తలు
-
బండోడి ట్యూన్కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!