ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు.
ఒడిశాలోని పూరిలో అత్యాచారయత్నం ఘటన కలకలం రేపింది. పూరీ నుంచి రిషికేశ్ వెళ్తున్న ఉత్కల్ ఎక్స్ప్రెస్ రైలులో ఓ ప్యాంటీకార్ ఉద్యోగి దివ్యాంగ మహిళపై బలవంతంగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.