Samsung Galaxy A07 5G: శాంసంగ్ (Samsung) తన A-సిరీస్లో కొత్తగా గాలక్సీ A07 5G (Galaxy A07 5G) స్మార్ట్ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. పెద్ద డిస్ప్లే, భారీ బ్యాటరీ సపోర్ట్తో ఈ ఫోన్ బడ్జెట్ 5G సెగ్మెంట్లో వినియోగదారులను ఆకర్షించేలా తాయారు చేయబడింది. OPPO K13 Price Hike: షాకింగ్.. తగ్గాల్సింది పోయి భారీగా పెరిగిన ‘ఒప్పో కే13’ ధర! ఈ కొత్త మొబైల్ లో 6.7-అంగుళాల HD+ డిస్ప్లేతో పాటు…
OPPO K14x 5G: OPPO K-సిరీస్కు సంబంధించిన ఒక టీజర్ను కంపెనీ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా OPPO తన కొత్త K-సిరీస్ మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ OPPO K14x 5Gను భారత్లో అధికారికంగా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.