Cyber Crime: రోజురోజుకు సైబర్ నేరాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు.. వైట్ కాలర్ నేరస్తుల తరహాలో స్మార్ట్గా దోచేస్తున్నారు. అలాంటి ఓ స్కామ్ను హైదరాబాద్ DGGI అధికారులు బయట పెట్టారు. దీంతో రూ.5 వేల కోట్ల భారీ ఆన్లైన్ గేమింగ్ స్కామ్ బయటపడింది. మరోవైపు సైబర్ నేరగాళ్ల ఉచ్చులో చిక్కి తెలంగాణలో ఇద్దురు యువకులు బలయ్యారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న భారీ ఆర్థిక మోసాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ .. DGGI హైదరాబాద్…
Fake PhonePe Scam: ఈ రోజుల్లో ఏం షాపింగ్ చేసినా.. చాలా మంది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. చిన్న చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద మాల్స్ వరకు అన్నింటిలోనూ డిజిటల్ పేమెంట్స్ కోసం స్కానర్లు కనిపిస్తున్నాయి. క్రమక్రమంగా నోట్ల ద్వారా చెల్లింపులు తగ్గిపోయి.. డిజిటల్ పేమెంట్స్ వైపు జనం ఆసక్తి పెరుగుతోంది. అయితే ఈ డిజిటల్ పేమెంట్స్ను కూడా సైబర్ నేరగాళ్లు తమకు ఓ అవకాశంగా మలచుకుంటున్నారు. ఫోన్ పే, గూగుల్ పే లాంటి యూపీఐ…