సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తారు. ఈ రోజుల్లో డిజిటల్ అరెస్ట్ స్కామ్ చాలా చర్చనీయాంశమైంది. ఈ రకమైన స్కామ్లో.. మోసగాళ్ళు అన్ని రకాల ప్రజల లక్ష్యంగా చేసుకుని, ఆధార్ కార్డ్ లేదా నకిలీ నంబర్ను మిస్ యూజ్ పేరుతో భయపెట్టి ఆపై వారిని డిజిటల్గా అరెస్టు చేస్తారు.
Agra Shocker: ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలో దారుణం జరిగింది. సైబర్ నేరగాళ్ల నకిలీ బెదిరింపులకు, బ్లాక్మెయిల్కి భయపడిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందించింది. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న బాధిత మహిళకు, ఆమె కూతురు ‘‘సెక్స్ రాకెట్’’ ఇరుక్కుందని నేరగాళ్లు కాల్ చేసి బెదిరించారు.
Cyber Crime: ఫోన్, ఇంటర్నెట్ ద్వారా మోసాలను అరికట్టేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. సంచార్ సతి పోర్టల్ ద్వారా ప్రజలు చేసిన ఫిర్యాదులపై టెలికాం మంత్రిత్వ శాఖ కూడా చర్యలు తీసుకుంటోంది.
ఇది డిజిటల్ యుగం. కొత్త సైబర్ నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదోరకంగా వారి మాయలో పడుతున్నాం. రూ. వేలు, లక్షల్లో నగదు పోగొట్టుకుంటున్నాం.
Digital Arrest : ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో సైబర్ మోసానికి సంబంధించిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ దుండగులు 25 గంటలపాటు బాధితురాలిని డిజిటల్గా అరెస్టు చేసి రూ.35 లక్షలు దోపిడీ చేశారు.
Uttarpradesh : మీరు అరెస్ట్ అనే పదాన్ని విని ఉండవచ్చు, కానీ ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటో ఆశ్చర్యంగా ఉంది కదూ.. కానీ ఇది నిజంగా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో డిజిటల్ అరెస్ట్ ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.