ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మొదలయ్యాయి సాధారణంగా వేసవి కాలం తర్వాత జూన్ నెలలో కురిసే తొలకరి వానల కోసం జనాలు ఎదురు చూస్తారు. కానీ ఈసారి మాత్రం వర్షాలు త్వరగా కురుస్తున్నాయి.. దీంతో కర్నూలు జిల్లాలో వజ్రాల వేట కొనసాగిస్తున్నారు. కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి లో పత్తికొండకి చెందిన ఒక వ్యక్తికి వజ్రం దొరికింది. దాన్ని వజ్రాల వ్యాపారవేత్త 2 లక్షల క్యాష్ మరియు 2 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసారు. అయితే వజ్రం…
కర్నూలు జిల్లా, తుగ్గలి (మం) జొన్నగిరిలో వర్షాకాలం వచ్చిందంటే చాలు అక్కడ కూలీలు, సామాన్య జనాలు ఒకటే హడావిడి. వజ్రాల వేటకు బయలుదేరతారు. తాజాగా కూలీలకు రెండు వజ్రాలు దొరికాయి. పొలం పనులు చేస్తున్న ఇద్దరు కూలీలకు దొరికిన రెండు వజ్రాలను వ్యాపారులు కొనేశారు. అది కూడా తక్కువ ధరకే అని తెలుస్తోంది. ఓ వజ్రాన్ని రూ.45 వేలకు, జత కమ్మలు ఇచ్చి కొన్నట్లు సమాచారం. మరొక వజ్రాన్ని రూ.35 వేలు ఇచ్చి కొనుగోలు చేశారు వ్యాపారులు.…