MS Dhoni- India vs England: టీమిండియా మరో టీ20 వరల్డ్ కప్ గెలుచుకునేందుకు అడుగు దూరంలో ఉంది. నిన్న సెమీస్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. పూర్తి జట్టు సహాయ సహకారాల వల్ల ఇది సాధ్యమైంది. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. ఈ మ్యాచ్లో ఓ యాదృచ్ఛికమైన ఘటన జరిగింది. టీమిండియా ఏడు వికెట్ల తేడాతో గెలిచింది.…
ఎవరికైనా కొన్ని కలిసివచ్చే నెంబర్లు ఉంటాయి.. ఆ తేదీలో లేదా ఆ నెలలో.. ఏది చేసిన వాళ్లకు కలిసివచ్చే సందర్భాలుంటాయి.. దీంతో అవే తమ లక్కీ నెంబర్లుగా ఫాలో అయిపోతుంటారు.. ఇక, వికెట్ కీపర్గా టీమిండియాలో అడుగుపెట్టి.. జట్టును విజయాల బాట పట్టించిన జార్ఖండ్ డైనమెట్ ఎంఎస్ ధోనీ పేరు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చేది జెర్సీ నెంబర్ 7.. ధోనీ వికెట్ల వెనుక చురుకుగా కదిలే విధానం.. బ్యాటింగ్, కెప్టెన్సీ.. ఇలా అన్నీ ఆ నెంబర్కు…