ఈనెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న కామల్వెల్త్ గేమ్స్కి సిద్ధమవుతున్న భారత్కు వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. డోప్ టెస్ట్లో అథ్లెట్లు ఒకరి తర్వాత మరొకరు పట్టుబడుతున్నారు. ఇప్పటికే నలుగురు అథ్లెట్లు డోప్ టెస్ట్లో విఫలమై.. ఈ మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించారు. ఇప్పుడు తాజాగా మరో అథ్లెట్ ఈ టెస్ట్గా బుక్ అయ్యింది. మహిళల 4×100 మీటర్ల బృందంలోని ఓ సభ్యురాలికి నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (నాడా) డోప్ట్ టెస్ట్ నిర్వహించగా..…