హైదరాబాద్ జంట నగరాలలో సిటీ అతి తొందరలో సిటీ బస్సు ప్రయాణం రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. ఇందుకుకు గాను 25 ఎలక్ట్రిక్ ఏసీ, 25 నాన్ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నగరానికి చేరుకున్నాయి ఇప్పటికే. అలాగే మరో 450 ఎలక్ట్రిక్ బస్సులు జులై మాసం చివరి నాటికి రోడ్డెక్కనున్నాయి. టీజిఎస్ఆర్టీసీ తన మెరుగైన ప్రయాణాన్ని అందించేందుకు చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ సిటీలో ప్రయాణించేందుకు వీలుగా 125 డీలక్స్ బస్సులను ప్రయాణికుల కోసం అందుబాటు లోకి తీసుక రానున్నారు. ఈ…