Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా !
      #ఆంధ్రప్రదేశ్

      సిఎం జగన్‌ ఢిల్లీ పర్యటన వాయిదా !

      ఏపీ సిఎం జగన్ తన ఢిల్లీ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు సమాచారం అందుతోంది. కేంద్ర మంత్రుల తీరిక లేని షెడ్యూల్ వల్ల సిఎం జగన్ తన పర్యటన వాయిదా వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కలవాలని భావించినా.. జగన్ మాత్రం పర్యటనను వాయిదా వేసుకున్నారు. గురువారం రోజున సిఎం జగన్ ఢిల్లీ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై చర్చించేందుకు సీఎం జగన్ సోమవారం ఢిల్లీ వెళ్ళి..…
    • సోమవారం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌..
      #ఆంధ్రప్రదేశ్

      సోమవారం ఢిల్లీకి ఏపీ సీఎం జగన్‌..

      కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై సీఎం జగన్ చర్చిం చనున్నారు. అంతేకాదు ప్రధాని అపాయింట్ ను కూడా సిఎం జగన్ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.…
    • ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం…
      #జాతీయం

      ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం…

      ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే దేశ రాజధానిలో జూన్ 14 వ తేదీ వరకు మరో వారం “లాక్ డౌన్” పొడిగించింది ప్రభుత్వం. క్రమేపి “లాక్ డౌన్” సడలింపు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. మూడవ విడత “కరోనా” విజృంభణను అడ్డుకునేందుకు, సంసిధ్దత ఏర్పాట్లలో నిమగ్నమైంది ఢిల్లీ ప్రభుత్వం. మూడవ విడత లో చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలతో నిశిత పరిశీలనకు నిపుణులతో ఓ కమిటీ…
    • 5జీ పిటిష‌న్ కొట్టివేత‌.. జూహీ చావ్లాకు రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా..
      #జాతీయం

      5జీ పిటిష‌న్ కొట్టివేత‌.. జూహీ చావ్లాకు రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా..

      బాలీవుడ్ న‌టి జూహీ చావ్లాకు గ‌ట్టి షాక్ త‌గిలింది.. 5జీ వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్‌కు సంబంధించి ఇండియాలో ట్ర‌య‌ల్స్‌ను వ్య‌తిరేకిస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. ఇవాళ ఆ పిటిష‌న్‌ను కొట్టివేసిన హైకోర్టు.. ఆమెకు భారీగా జ‌రిమానా విధించింది… జూహీ చావ్లా.. న్యాయ వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేసింద‌ని ఆ సంద‌ర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు.. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం ఈ పిటిష‌న్ వేసిన‌ట్టుగా ఉంద‌ని పేర్కొంది.. చ‌ట్ట ప్ర‌క్రియ‌ను దుర్వినియోగం చేసినందుకు గాను జూహీ చావ్లా స‌హా…
    • బిజేపిలోకి ఈటల : వచ్చే వారమే ముహూర్తం
      #తెలంగాణ

      బిజేపిలోకి ఈటల : వచ్చే వారమే ముహూర్తం

      ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లోనూ బిజేపిలో చేరుతున్నట్లు ఈటల ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈటల ఎప్పుడు బిజేపిలో చేరుతారనే దానికిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 11 తర్వాత బీజేపీలో ఈటల చేరనున్నారని తాజాగా సమాచారం అందుతోంది. అంతలోపే స్పీకర్ కు రాజీనామాను మెయిల్ చేయనున్నారు ఈటల. ఈటల చేరికపై ఇప్పటికే హుజురాబాద్ బీజేపీ నేతలతో మాట్లాడారు బండి…
    • గౌత‌మ్ గంభీర్‌కు షాక్‌.. ఆప్ ఎమ్మెల్యేకు కూడా..!
      #జాతీయం

      గౌత‌మ్ గంభీర్‌కు షాక్‌.. ఆప్ ఎమ్మెల్యేకు కూడా..!

      బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట‌ర్‌ గౌత‌మ్ గంభీర్ ప‌రిస్థితి ఏదో చేయ‌బోతే.. ఇంకా ఏదో అయిన‌ట్టుగా త‌యారైంది.. క‌రోనా బాధితుల కోసం ఆయ‌న ఫాబీఫ్లూ ట్యాబెట్ల‌ను పంపిణీ చేస్తే.. అస‌లే ట్యాబెట్లు దొర‌క‌క క‌ష్టాలు ప‌డుతున్న స‌మ‌యంలో.. పెద్ద ఎత్తున ఆ ట్యాబెట్ల‌ను అక్ర‌మంగా నిల్వ చేశార‌ని ఫిర్యాదులు అందాయి.. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్‌లో డ్ర‌గ్ కంట్రోల‌ర్ విచార‌ణ చేప‌ట్టి.. గౌతం గంభీర్ ఫౌండేష‌న్ అక్ర‌మంగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను నిల్వ చేసింద‌ని.. ఈకేసులో గంభీర్ ఫౌండేష‌న్ దోషిగా…
    • రేపే హైద‌రాబాద్‌కు ఈట‌ల‌.. రాజీనామా అప్పుడే..!
      #Top Story

      రేపే హైద‌రాబాద్‌కు ఈట‌ల‌.. రాజీనామా అప్పుడే..!

      ఊహించ‌ని ప‌రిణామాల‌తో ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి పోయింది.. దీంతో.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌.. అన్ని పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. చివ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపే ఆయ‌న మొగ్గు చూపారు.. ఢిల్లీలో మ‌కాం వేసి మ‌రి.. త‌న‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తిచేసుకునే ప‌నిలో ప‌డ్డారు.. త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరారు.. మొత్తంగా బీజేపీ అధిష్టానం నుంచి ఆయ‌న‌కు సానుకూల ప‌రిస్థితులు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.. దీంతో.. రేపు ఉదయం…
    • కేసులు త‌గ్గాయి.. మృతుల సంఖ్య భ‌య‌పెడుతూనే ఉంది..!
      #జాతీయం

      కేసులు త‌గ్గాయి.. మృతుల సంఖ్య భ‌య‌పెడుతూనే ఉంది..!

      దేశ రాజధానిలో ఢిల్లీలో క‌రోనా వైర‌స్ రోజువారి పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా.. మృతుల సంఖ్య మాత్రం ఇంకా బ‌య‌పెడుతూనే ఉంది.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గడచిన 24 గంటలలో 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకేరోజు మ‌రో 103 మంది మృతిచెందారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో 1,287 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవ‌డం ఊర‌ట‌నిచ్చే అంశ‌మే.. దీంతో. ఢిల్లీలో ఇప్పటివరకు న‌మోదైన పాజిటివ్…
    • మందుప్రియులకు తీపి కబురు
      #జాతీయం

      మందుప్రియులకు తీపి కబురు

      క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఢిల్లీలో అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, మందుప్రియులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసలుబాటు కల్పించింది. వెబ్‌పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. భార‌తీయ కంపెనీల‌కు చెందిన మ‌ద్యం కానీ.. విదేశాల‌కు చెందిన మ‌ద్యాన్ని అయినా ఇంటికి డెలివ‌రీ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే హాస్ట‌ళ్లు, ఆఫీసులు,…
    • ఈటల చేరికపై నడ్డా కీలక వ్యాఖ్యలు…
      #జాతీయం

      ఈటల చేరికపై నడ్డా కీలక వ్యాఖ్యలు…

      ఢిల్లీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపి వివేక్ వేంకటేస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జె.పి నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపిలో చేరాలన్న ఈటల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… తెలంగాణలో బిజేపి మరింత చురుకైన పాత్ర పోషిం చేందుకు సమాయత్తం కావాలని రాష్ట్ర నాయకులకు నడ్డా సూచించారు. ఉద్యమ నాయకులతో పార్టీ…
    ←1…238239240241242…244→

తాజావార్తలు

  • Delhi Metro: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో పేలుడు.. బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు

  • Drivers Layoff: బిగ్ షాక్.. ఇంగ్లీష్ రాదని 17,000 మంది డ్రైవర్ల తొలగింపు..

  • UK-Russia: పశ్చిమాసియాలో మరో ఘర్షణ.. రష్యా నౌకలను స్వాధీనం చేసుకోవాలని యూకే ఆదేశం

  • India Home Schedule: టీమిండియా హోం సీజన్ 2026-27 షెడ్యూల్ విడుదల.. నాలుగు దేశాలతో 22 మ్యాచ్‌లు..!

  • Telangana Sadabainama: మంత్రి ప్రకటన.. వెల్లువెత్తిన సాదాబైనామా దరఖాస్తులు…

ట్రెండింగ్‌

  • Food Storage Tips : ఫ్రిడ్జ్‌లో మాంసం నిల్వ ఎంతకాలం సేఫ్.?పాడైన మాంసాన్ని గుర్తించే సింపుల్ టిప్స్.!

  • Soft Uttapam Tips : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ ‘ఉతప్పం’.. హోటల్ రుచి రావాలంటే ఈ చిన్న చిట్కాలు పాటించండి.!

  • JIO Offers: జియో నుండి భారీ ఆఫర్.. 3 నెలల రీచార్జ్‌కు 1 నెల ఫ్రీ..!

  • CSK Opening Pair 2026: సీఎస్‌కే ఓపెనింగ్ కాంబో ఫిక్స్.. ఆయుష్‌ మాత్రే అవుట్!

  • Ananya Birla-RCB: ఆర్‌సీబీతో లింక్ లేకపోయినా ట్రెండ్ అవుతోన్న అనన్య బిర్లా.. కారణం శుభ్‌మన్ గిల్‌!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions