Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Delhi

Delhi News

    • ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం…
      #జాతీయం

      ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం…

      ఢిల్లీలో అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. అయితే దేశ రాజధానిలో జూన్ 14 వ తేదీ వరకు మరో వారం “లాక్ డౌన్” పొడిగించింది ప్రభుత్వం. క్రమేపి “లాక్ డౌన్” సడలింపు చేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. మూడవ విడత “కరోనా” విజృంభణను అడ్డుకునేందుకు, సంసిధ్దత ఏర్పాట్లలో నిమగ్నమైంది ఢిల్లీ ప్రభుత్వం. మూడవ విడత లో చిన్న పిల్లల పై తీవ్ర ప్రభావం ఉంటుందన్న హెచ్చరికలతో నిశిత పరిశీలనకు నిపుణులతో ఓ కమిటీ…
    • 5జీ పిటిష‌న్ కొట్టివేత‌.. జూహీ చావ్లాకు రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా..
      #జాతీయం

      5జీ పిటిష‌న్ కొట్టివేత‌.. జూహీ చావ్లాకు రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా..

      బాలీవుడ్ న‌టి జూహీ చావ్లాకు గ‌ట్టి షాక్ త‌గిలింది.. 5జీ వైర్‌లెస్ నెట్‌వ‌ర్క్‌కు సంబంధించి ఇండియాలో ట్ర‌య‌ల్స్‌ను వ్య‌తిరేకిస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేయ‌గా.. ఇవాళ ఆ పిటిష‌న్‌ను కొట్టివేసిన హైకోర్టు.. ఆమెకు భారీగా జ‌రిమానా విధించింది… జూహీ చావ్లా.. న్యాయ వ్య‌వ‌స్థ‌ను దుర్వినియోగం చేసింద‌ని ఆ సంద‌ర్భంగా వ్యాఖ్యానించిన హైకోర్టు.. కేవ‌లం ప‌బ్లిసిటీ కోసం ఈ పిటిష‌న్ వేసిన‌ట్టుగా ఉంద‌ని పేర్కొంది.. చ‌ట్ట ప్ర‌క్రియ‌ను దుర్వినియోగం చేసినందుకు గాను జూహీ చావ్లా స‌హా…
    • బిజేపిలోకి ఈటల : వచ్చే వారమే ముహూర్తం
      #తెలంగాణ

      బిజేపిలోకి ఈటల : వచ్చే వారమే ముహూర్తం

      ఇవాళ టీఆర్ఎస్, ఎమ్యెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన ప్రెస్ మీట్ లోనూ బిజేపిలో చేరుతున్నట్లు ఈటల ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈటల ఎప్పుడు బిజేపిలో చేరుతారనే దానికిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే ఈ నెల 11 తర్వాత బీజేపీలో ఈటల చేరనున్నారని తాజాగా సమాచారం అందుతోంది. అంతలోపే స్పీకర్ కు రాజీనామాను మెయిల్ చేయనున్నారు ఈటల. ఈటల చేరికపై ఇప్పటికే హుజురాబాద్ బీజేపీ నేతలతో మాట్లాడారు బండి…
    • గౌత‌మ్ గంభీర్‌కు షాక్‌.. ఆప్ ఎమ్మెల్యేకు కూడా..!
      #జాతీయం

      గౌత‌మ్ గంభీర్‌కు షాక్‌.. ఆప్ ఎమ్మెల్యేకు కూడా..!

      బీజేపీ ఎంపీ, మాజీ క్రికెట‌ర్‌ గౌత‌మ్ గంభీర్ ప‌రిస్థితి ఏదో చేయ‌బోతే.. ఇంకా ఏదో అయిన‌ట్టుగా త‌యారైంది.. క‌రోనా బాధితుల కోసం ఆయ‌న ఫాబీఫ్లూ ట్యాబెట్ల‌ను పంపిణీ చేస్తే.. అస‌లే ట్యాబెట్లు దొర‌క‌క క‌ష్టాలు ప‌డుతున్న స‌మ‌యంలో.. పెద్ద ఎత్తున ఆ ట్యాబెట్ల‌ను అక్ర‌మంగా నిల్వ చేశార‌ని ఫిర్యాదులు అందాయి.. దీనిపై దాఖ‌లైన పిటిష‌న్‌లో డ్ర‌గ్ కంట్రోల‌ర్ విచార‌ణ చేప‌ట్టి.. గౌతం గంభీర్ ఫౌండేష‌న్ అక్ర‌మంగా ఫాబీఫ్లూ ట్యాబ్లెట్ల‌ను నిల్వ చేసింద‌ని.. ఈకేసులో గంభీర్ ఫౌండేష‌న్ దోషిగా…
    • రేపే హైద‌రాబాద్‌కు ఈట‌ల‌.. రాజీనామా అప్పుడే..!
      #Top Story

      రేపే హైద‌రాబాద్‌కు ఈట‌ల‌.. రాజీనామా అప్పుడే..!

      ఊహించ‌ని ప‌రిణామాల‌తో ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి పోయింది.. దీంతో.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌.. అన్ని పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. చివ‌ర‌కు భార‌తీయ జ‌న‌తా పార్టీ వైపే ఆయ‌న మొగ్గు చూపారు.. ఢిల్లీలో మ‌కాం వేసి మ‌రి.. త‌న‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తిచేసుకునే ప‌నిలో ప‌డ్డారు.. త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరారు.. మొత్తంగా బీజేపీ అధిష్టానం నుంచి ఆయ‌న‌కు సానుకూల ప‌రిస్థితులు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.. దీంతో.. రేపు ఉదయం…
    • కేసులు త‌గ్గాయి.. మృతుల సంఖ్య భ‌య‌పెడుతూనే ఉంది..!
      #జాతీయం

      కేసులు త‌గ్గాయి.. మృతుల సంఖ్య భ‌య‌పెడుతూనే ఉంది..!

      దేశ రాజధానిలో ఢిల్లీలో క‌రోనా వైర‌స్ రోజువారి పాజిటివ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్టినా.. మృతుల సంఖ్య మాత్రం ఇంకా బ‌య‌పెడుతూనే ఉంది.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా కోవిడ్ బులెటిన్ ప్ర‌కారం.. గడచిన 24 గంటలలో 576 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. ఒకేరోజు మ‌రో 103 మంది మృతిచెందారు.. ఇక‌, ఇదే స‌మ‌యంలో 1,287 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకోవ‌డం ఊర‌ట‌నిచ్చే అంశ‌మే.. దీంతో. ఢిల్లీలో ఇప్పటివరకు న‌మోదైన పాజిటివ్…
    • మందుప్రియులకు తీపి కబురు
      #జాతీయం

      మందుప్రియులకు తీపి కబురు

      క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఢిల్లీలో అమ‌లు చేస్తున్న విష‌యం తెలిసిందే. కాగా, మందుప్రియులకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మద్యం హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఆన్‌లైన్‌లో దేశీయ, విదేశీ మద్యం విక్రయించుకునే వెసలుబాటు కల్పించింది. వెబ్‌పోర్టల్‌ లేదా యాప్‌ ద్వారా మద్యం ఆర్డర్ చేసుకోవచ్చని తెలిపింది. భార‌తీయ కంపెనీల‌కు చెందిన మ‌ద్యం కానీ.. విదేశాల‌కు చెందిన మ‌ద్యాన్ని అయినా ఇంటికి డెలివ‌రీ చేసుకునేందుకు ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది. అయితే హాస్ట‌ళ్లు, ఆఫీసులు,…
    • ఈటల చేరికపై నడ్డా కీలక వ్యాఖ్యలు…
      #జాతీయం

      ఈటల చేరికపై నడ్డా కీలక వ్యాఖ్యలు…

      ఢిల్లీలో బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డాతో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్, రాష్ట్ర బిజేపి ఇంచార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపి వివేక్ వేంకటేస్వామి, ఏనుగు రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా జె.పి నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. బిజేపిలో చేరాలన్న ఈటల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని… తెలంగాణలో బిజేపి మరింత చురుకైన పాత్ర పోషిం చేందుకు సమాయత్తం కావాలని రాష్ట్ర నాయకులకు నడ్డా సూచించారు. ఉద్యమ నాయకులతో పార్టీ…
    • నడ్డాతో ఈటల కీలక భేటీ : వీటిపైనే చర్చ
      #జాతీయం

      నడ్డాతో ఈటల కీలక భేటీ : వీటిపైనే చర్చ

      బిజేపి జాతీయ అధ్యక్షుడు జె.పి నడ్డా నివాసంలో ఈ రోజు కీలక సమావేశం జరుగనుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జె.పి. నడ్డాతో ఈటల రాజేందర్ భేటీ కానున్నారు. తెలంగాణలో రాజకీయ పరిస్థితులు, ఇటీవల జరిగిన పరిణామాలను నడ్డాకు వివరించనున్నారు ఈటల రాజేందర్. ఇప్పటికే బిజేపిలో చేరేందుకు రంగం సిద్దం కాగా.. బిజేపిలో తాను నిర్వహించాల్సిన పాత్రపై చర్చిం చనున్నారు. తెలంగాణలో అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర బిజేపిలో తగిన ప్రాధాన్యత, ప్రాతినిధ్యం కల్పించే అంశంపై…
    • సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు ఆపేదిలేదు.. పిటిష‌న‌ర్‌కు హైకోర్టు జ‌రిమానా
      #జాతీయం

      సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు ఆపేదిలేదు.. పిటిష‌న‌ర్‌కు హైకోర్టు జ‌రిమానా

      సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుపై కీల‌క వ్యాఖ్య‌లు చేసింది ఢిల్లీ హైకోర్టు.. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల‌ను ఆపే ప్ర‌స‌క్తే లేద‌ని స్ప‌ష్టం చేసింది.. ఇది చాలా ముఖ్య‌మైన జాతీయ ప్రాజెక్టు అని ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించింది. క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో.. సెంట్ర‌ల్ విస్టా ప‌నుల‌ను ఆపాలంటూ దాఖ‌లైన పిల్‌పై విచార‌ణ జ‌రిపిన హైకోర్టు.. ఇది ఉద్దేశ‌పూర్వ‌కంగా వేసిన పిటిష‌న్ త‌ప్ప పిల్ కాదని పేర్కొంది.. అంతేకాదు పిటిష‌నర్ల‌కు రూ.ల‌క్ష‌ల జ‌రిమానా కూడా విధించింది. సంబంధిత…
    ←1…238239240241242243→

తాజావార్తలు

  • India vs England: రఫ్ఫాడించిన సంజు, దూబే.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్

  • Railway Station: తెలంగాణలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ.. విమానాశ్రయం తరహాలో అభివృద్ధి..

  • CV Anand Resign: బెంగాల్ ఎన్నికలకు ముందు షాకింగ్.. గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ రాజీనామా

  • Sanju Samson: ఇంగ్లీష్ బౌలర్లను వేటాడేసిన సంజు శాంసన్.. సెహ్వాగ్ రికార్డు బ్రేక్.. రోహిత్ శర్మ రికార్డు సమం

  • Indian Railways: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు కొత్త ట్రైన్స్.. ఈ ప్రాంతాల మధ్యే..

ట్రెండింగ్‌

  • Sunscreen Tips : ఇలా చేస్తే మీ చర్మం హీరోయిన్‌లా నిగనిగలాడిపోతుంది.. టాన్‌కు చెక్ పెట్టే చిట్కా.!

  • Nubia Neo 5 GT Released :భారీ బ్యాటరీ, కూలింగ్ ఫ్యాన్‌తో నూబియా కొత్త ఫోన్.!

  • SIP Vs PPF Vs SSY: ఇండియాలో పిల్లల సగటు ఖర్చు రూ.85లక్షలు.. ఇలా సేవ్ చేస్తే ఎలాంటి సమస్యా ఉండదు!

  • Exam Anxiety: ఈ చిన్న ట్రిక్‌తో విద్యార్థులకు మార్కులే మార్కులు..ఎగ్జామ్‌ యాంగ్జైటీని ఇలా తరిమికొట్టండి!

  • Morning Habits for Peace : ఉదయం లేవగానే ఈ పనులు చేస్తే.. ఒత్తిడి మాయం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions