Supreme Court : ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లో జూలై 27న ఘోర ప్రమాదం జరిగింది. కోచింగ్ సెంటర్ బేస్మెంట్ నీటమునిగింది. ఇందులో ఐఏఎస్ పరీక్షకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు మరణించారు.
MLA Raja Singh: ఢిల్లీలో జరిగిన ప్రమాదం తెలంగాణలో కూడా జరుగవచ్చని, తెలంగాణ ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టాలిని కోరుకుంటున్నానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు.