మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్లో భారత్ జపాన్ను ఓడించింది. 2-0 తేడాతో జపాన్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. ఇప్పుడు ఫైనల్లో చైనాతో తలపడనుంది. గ్రూప్ రౌండ్లో భారత్ ఆడిన అన్ని మ్యాచ్ల్లోనూ విజయం సాధించింది. చివరి గ్రూప్ రౌండ్ మ్యాచ్లో జపాన్తో తలపడింది. అప్పుడు కూడా భారత్ 3-0తో
భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. పారిస్ ఒలింపిక్స్లో భారత్ తన సత్తాను చాటింది. ఆస్ట్రేలియాపై 3-2 తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఒలింపిక్స్ లో ఆస్ట్రేలియాపై భారత్ గెలవడం 52 ఏళ్లలో ఇదే తొలిసారి కావడం విశేషం.