సౌదీ జైల్లో ఉన్న కేరళ వ్యక్తి కోసం కేరళీయులు పెద్ద మనసు చాటుకున్నారు. అతన్ని విడిపించుకునేందుకు ఏకంగా రూ.34 కోట్లు సమకూర్చారు. కేరళలోని కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీలో బాలుడికి సంరక్షకుడిగా ఉండేవాడు.
మరణశిక్ష విధించే కేసులను పరిష్కరించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవలసిన శిక్ష తగ్గించే పరిస్థితులపై మార్గదర్శకాల రూపకల్పనకు సంబంధించిన అంశాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనానికి సూచించింది.