Kerala: సౌదీ జైల్లో ఉన్న వ్యక్తి కోసం కేరళీయులు పెద్ద మనసు.. ఏం చేశారంటే..!
సౌదీ జైల్లో ఉన్న కేరళ వ్యక్తి కోసం కేరళీయులు పెద్ద మనసు చాటుకున్నారు. అతన్ని విడిపించుకునేందుకు ఏకంగా రూ.34 కోట్లు సమకూర్చారు. కేరళలోని కోజికోడ్కు చెందిన అబ్దుల్ రహీమ్ సౌదీలో బాలుడికి సంరక్షకుడిగా ఉండేవాడు. అయితే 2006లో పొరపాటున బాలుడి చనిపోయాడు. బాలుడి మృతికి రహీమే కారణమయ్యాడని అప్పటి నుంచి జైల్లో ఉంటున్నాడు.. మరోవైపు బాలుడి కుటుంబం క్షమాభిక్షకు అంగీకరించకపోవడంతో.. 2018లో అబ్దుల్కు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధించింది. నిందితుడి తరఫు అభ్యర్థనలనూ న్యాయస్థానం తిరస్కరించింది. అనంతరం కొన్నాళ్లకు.. ‘బ్లడ్ మనీ’ చెల్లిస్తే క్షమించేందుకు బాధిత కుటుంబం అంగీకరించింది.
ఇది కూడా చదవండి: Gujarat : రూ.200కోట్ల ఆస్తిని విరాళంగా ఇచ్చి.. భార్యతో సన్యాసిగా మారబోతున్న వ్యాపారి
Also Read
- Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
- Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
- Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
- Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
ఈ క్రమంలోనే ఈ నెల 18లోగా సుమారు రూ.34 కోట్లు చెల్లించినట్లైతే మరణశిక్ష తప్పే అవకాశముంది. దీంతో ఆ మొత్తం సమీకరించి రహీమ్ను విడిపించేందుకు ఓ కార్యాచరణ బృందం నిధుల సమీకరణ మొదలు పెట్టింది. పారదర్శకత కోసం ప్రత్యేకంగా యాప్ను సైతం రూపొందించింది. ఈ క్రమంలో ఐదు రోజుల క్రితం వరకు కూడా.. కొద్ది మొత్తమే పోగైంది. ఆ తర్వాత కేరళీయులు పెద్దఎత్తున స్పందించి విరాళాలు అందించారు. ఇలా రూ.34 కోట్లు సేకరించారు. బాధిత కుటుంబానికి ఈ నగదు అందిస్తే రహీమ్ మరణశిక్ష నుంచి బయటపడతాడు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan Tirupati Tour: తిరుపతి నేతలతో అర్థరాత్రి వరకు జనసేనాని చర్చలు.. ఒక్కతాటిపైకి వచ్చేశారు..
తాము అనుకున్న దానికంటే ఎక్కువగానే డబ్బు వచ్చిందని సంస్థ తెలిపింది. దాదాపుగా ఇప్పటి వరకూ రూ.34.45 కోట్లు వచ్చాయని ట్రస్టు సభ్యులు వెల్లడించారు. ఇక ఎవరూ డబ్బు పంపించవద్దని కోరారు. ఈ మేరకు శుక్రవారం ట్రస్టు సభ్యులు ప్రజలకు తెలిపారు. రాజకీయ, కుల, మత భేదాలకు అతీతంగా ప్రపంచ కేరళీయులు ఏకమయ్యారని తెలిపారు. ఈ నగదు చెల్లిస్తే.. రహీమ్ మరణశిక్ష నుంచి తప్పించుకుంటాడు.
ఇది కూడా చదవండి: Rishabh Pant: పంత్ పై మండి పడ్డ ఆడం గిల్క్రిస్ట్.. అసలు మ్యాటరేంటంటే..?!
తాజావార్తలు
-
Off The Record : ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా చర్యలు వద్దన్న హైకోర్ట్
-
Petrol Price: బిగ్ షాక్.. లీటర్ పెట్రోల్పై రూ.25, డీజిల్పై రూ.28 రాత్రికి రాత్రే పెంపు..?
-
Asian Games: ‘ఆసియా క్రీడల’ ప్రత్యక్ష ప్రసారం సోనీ నెట్వర్క్ చేతికి.. యాప్లో కూడా..
-
Storyboard : తమిళనాడు రాజకీయం ఎలా ఉంది..? టీవీకే తో విజయ్ ఏం చేయబోతున్నారు..?
-
Amazon Great India Summer Sale: అమెజాన్ సమ్మర్ సేల్లో.. ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లు సగం కంటే తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?