ఐపీఎల్ 2026లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్లో అద్భుత ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దాంతో ఢిల్లీకి 213 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో సంజు శాంసన్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న సంజు.. ఈ ఐపీఎల్ సీజన్లో తొలి సెంచరీ బాదిన బ్యాటర్గా నిలిచాడు. ఆయుష్…