Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందే కొన్ని పార్టీలు లేదా వ్యక్తులు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేస్తున్నారన్న నెపంతో, పలువురు కీలక రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు వెల్లడవుతోంది. తాజాగా ఈ కేసులో 4200 మందికి పైగా వ్యక్తుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై ఆరోపణలు వచ్చాయి. G7 Summit: జీ 7 సమ్మిట్లో మెలోని-మాక్రాన్…
Tiktok : గత నాలుగేళ్లుగా భారతదేశంలో నిషేధించబడిన టిక్టాక్, ఇప్పుడు అమెరికాలో ఓ కొత్త మలుపు తీసుకుంది. భద్రతా ఆందోళనల నేపథ్యంలో టిక్టాక్ను నిషేధించడానికి సిద్ధమైన అమెరికా, ఊహించని విధంగా వెనక్కి తగ్గింది. దీనికి భిన్నంగా, 2020 నుంచి టిక్టాక్పై విధించిన నిషేధాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్న భారతదేశం, తన నిర్ణయంపై గట్టిగా నిలబడింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక భద్రత, దేశీయ సార్వభౌమత్వాలపై జరుగుతున్న చర్చకు కొత్త కోణాన్ని జోడించింది. గత కొన్నేళ్లుగా, టిక్టాక్ మాతృ సంస్థ…
Google : గూగుల్పై రూ.7000 కోట్ల జరిమానా విధించారు. ఈ జరిమానాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) విధించింది. గూగుల్ తన పాపులర్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ ద్వారా భారతీయ మొబైల్ యాప్ డెవలపర్లకు అన్యాయం చేసిందని సీసీఐ ఆరోపించింది.