దర్శక ధీరుడు రాజమౌళి పాన్ ఇండియా మార్కెట్ ని కొత్త డోర్స్ ఓపెన్ చేశాడు. అతను వేసిన దారిలోనే ప్రతి ఒక్కరూ నడుస్తూ ఉన్నారు. ఒక సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేస్తే, ప్రమోషన్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలోనే చెయ్యాలి అని ఇండియాలోని ప్రతి స్టేట్ కి వెళ్లి మరీ సినిమాని ప్రమోట్ చెయ్యడం రాజమౌళికి మాత్రమే చెల్లింది. కేవలం మీడియాకి ఇంటర్వ్యూస్ మాత్రమే కాకుండా ఫాన్ మీట్స్, పబ్లిక్ ఇంటరాక్షన్స్, ఈవెంట్స్ పెట్టి మారీ…
నేచురల్ స్టార్ గా పక్కింటి కుర్రాడి ఇమేజ్ ని ఇన్ని రోజులు మైంటైన్ చేసిన నాని, మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా దసరా. శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. పాన్ ఇండియా సినిమా చేస్తే సరిపోదు, పాన్ ఇండియా స్థాయిలో ప్రమోషన్స్ కూడా చెయ్యాలి అని అర్ధం చేసుకున్న నాని దసరా సినిమా కోసం ఇండియా మొత్తం తిరిగేస్తున్నాడు. జస్ట్ నార్త్ మీడియాకి ఇంటర్వ్యూస్…
తెలుగు నుంచి ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లకి పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయిపొయింది. ఇకపై వీరి నుంచి వచ్చే ఏ సినిమా అయినా అన్ని భాషల్లో రిలీజ్ అవుతుంది, అన్ని ఏరియాల్లో ప్రేక్షకులని మెప్పించే ప్రయత్నం చేస్తుంది. వీరి తర్వాత పాన్ ఇండియా ఇమేజ్ ని, పాన్ ఇండియా మార్కెట్ ని సొంతం చేసుకోవడానికి యంగ్ హీరోలు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నిఖిల్ ‘కార్తికేయ 2’ సినిమాతో నార్త్ లో మంచి కలెక్షన్స్…