India vs West Indies: భారత్ vs వెస్టిండీస్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరుగుతున్న డూ ఆర్ డై మ్యాచ్ ఆసక్తికరంగా కొనసాగుతోంది. మొదట బ్యాటింగ్ బరిలోకి దిగిన వెస్టిండీస్ ఓపెనర్లు నెమ్మదిగా ఆడారు. వికెట్లు కోల్పోకుండా జాగ్రత్తపడ్డారు. 196 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించారు. మొదటి ఐదు ఓవర్లలో భారత్ రెండు అవకాశాలు వదులుకోవడంతో కరీబియన్ బ్యాటర్లు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ విషయం చోటు చేసుకుంది. 11.3 ఓవర్ల…