Bihar: బీహార్లోని దర్భంగాలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఇక్కడ ఒక చెరువు రాత్రికి రాత్రే కనుమరుగైంది. ఒకరోజు క్రితం సాయంత్రం వరకు ఇక్కడ చెరువులో నీరు చేరి బాతులు ఈత కొట్టిన స్థలం.. ఉన్న ఫళంగా మాయం కావడమే కాకుండా ఓ గుడిసె కూడా వెలిసింది.
Bihar Rail Accident: బీహార్లోని దర్భంగాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇక్కడ జిల్లాలోని డోనార్ గుమ్మిటి నం.25 వద్ద రైలును దాటుతున్న నలుగురిని రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు సహా నలుగురు మృతి చెందారు.