Dangerous Social Media Reel: సోషల్ మీడియా ఎంతలా ప్రభావితం చేస్తుందంటే.. ఏదో ఒకటి చేసేసి ఫేమస్ అయిపోవాలని చూసేవారి సంఖ్య పెరిగిపోతుంది.. తాజాగా ఓ యువతి.. రీల్ కోసం తన తండ్రి ప్రాణాలతో చెలగాటం ఆడిన ఘటన కలకలం రేపుతోంది.. ప్రయాణానికి బస్సు టికెట్లు దొరకలేదని, తండ్రిని ఒక గోనె బస్తాలో కుక్కి, కొరియర్ ఆఫీసుకు తీసుకెళ్లింది కూతురు.. అయితే, కొరియర్ ఆఫీసులో ఆ బస్తాలో ఏదో కదులుతున్నదని గమనించిన సిబ్బంది, అనుమానంతో మూటను విప్పి…
కొందరు యువకులు సోషల్ మీడియాలో ఫేమస్ కావడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. లైక్స్, షేర్ల కోసం రీల్స్ చేస్తూ ఎంత దూరమైనా వెళ్లడానికి వెనుకాడడం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే కొందరు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఓ యువకుడు ఢిల్లీ–లక్నో జాతీయ రహదారిపై ఉన్న రైల్వే బ్రిడ్జ్పై వేలాడుతూ పుష్అప్స్ చేయడం కలకలం రేపింది. కింద వాహనాలు వేగంగా వెళ్తుండగానే, పైన రైల్వే బ్రిడ్జ్పై వేలాడుతూ…